Logo
Download our app
ఏప్రిల్ 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
NEWS   Apr 05,2025 11:26 am
సీఎం రేవంత్ రెడ్డి జ‌పాన్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఏప్రిల్ 15 నుంచి 23 వ‌ర‌కు ప‌ర్య‌టిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు ఖ‌రారు చేశారు. ఎనిమిది రోజుల పాటు ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు వ‌చ్చే ల‌క్ష్యంతో ఈ టూర్ చేయ‌నున్నారు. ఇక సీఎంగా కొలువు తీరాక ప‌లు దేశాలలో ప‌ర్య‌టించారు. 30 సార్ల‌కు పైగా ఢిల్లీకి వెళ్లారు.
⚠️ You are not allowed to copy content or view source