Logo
Download our app
బాధిత మహిళకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి
NEWS   Apr 03,2025 08:30 pm
NGKL: ఊర్కొండ పేట దుర్ఘటనలో బాధితురాలికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా తెలంగాణ దండోరా, మాల మహానాడు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు దేవని సతీశ్ మాదిగ, కలమంద శేఖర్ బుధారం కొల్లాపూర్ పట్టణంలో మాట్లాడారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source