Logo
Download our app
మాయమాటలు చెప్పి ₹ 1,50,000 స్వాహా
NEWS   Mar 28,2025 10:23 pm
కోరుట్ల: బ్యాంకు ముందు దోపిడి జ‌రిగింది. కోరుట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నుంచి ₹1,50,000 డ్రా చేసుకున్న ఓ వ్య‌క్తి త‌న బైక్ క‌వ‌ర్‌లో పెట్టుకున్నాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మాయ మాటలు చెప్పి అత‌ని బైక్ నుంచి ఆ డ‌బ్బుల క‌ట్టులు తీసుకుని బైక్‌పై ప‌రార‌య్యారు. పోలీసులు సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source