Logo
Download our app
మంత్రి ప‌ద‌వి కోసం రాహుల్ కు విన్న‌పం
NEWS   Mar 28,2025 04:11 pm
తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజ‌న సంఘాల నేత‌లు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని క‌లిశారు. త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బంజారాల‌కు చోటు క‌ల్పించాల‌ని కోరారు. ఈ మేర‌కు నేత‌లు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించార‌ని, త‌మ‌కు ఛాన్స్ ఇస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి 17 నెల‌లు అవుతున్నా అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి కేబినెట్ లో చోటు లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source