Logo
Download our app
ఎంపీ నిధుల‌తో తండ్రియాల్ లో బోర్
NEWS   Mar 28,2025 07:26 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ఎంపీ నిధుల నుండి క‌థ‌లాపూర్ మండ‌లం తాండ్రియాల గ్రామానికి కేటాయించిన బోరు బావి హ‌నుమాన్ గుడి వ‌ద్ద శుక్ర‌వారం కొబ్బ‌రికాయ కొట్టి ప‌నులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, హనుమాన్ గుడి ఛైర్మెన్ అందే రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, పిడుగు ఆనంద్ రెడ్డి, నరెడ్ల రవి, జ లందర్,అంజయ్య, ప్రవీణ్, సునీల్, శ్రీను, సురేష్, సాయి, గంగామల్లయ్య, చిన్నా రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source