Logo
Download our app
జ‌డ్చ‌ర్ల‌లో హోట‌ళ్ల త‌నిఖీ
NEWS   Mar 24,2025 08:54 am
MBNR: జడ్చర్ల పట్టణంలో ఉన్న హోట‌ళ్ల‌ను ఫుడ్ సేఫ్టీ అధికారి మ‌నోజ్ కుమార్ త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్బంగా గ‌జ పుడ్ కోర్టును త‌నికీ చేశారు. తనిఖీలో హోటల్ శుభ్రత ప్రమాణాలు ఎఫ్ఎస్ఎస్ఏ గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉన్నాయా లేవా అని ప‌రిశీలించారు. హోటల్లోని మటన్ బిర్యాని, కొన్ని ముడి పదార్ధాలను నాణ్యత ప్రమాణాల నిర్ధారణకు స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించామ‌న్నారు. ఇందులో కల్తీ నిర్ధారణ అయితే కేసు రిజిస్టర్ చేస్తామని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source