Logo
Download our app
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్న‌ర్ నోటీస్
NEWS   Mar 19,2025 10:30 am
తెలంగాణ‌లో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో ముఖ్య నిందితుడు శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్ పోల్ నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి స‌మాచారం అందింది.
⚠️ You are not allowed to copy content or view source