Logo
Download our app
11 మంది యూట్యూబర్లపై కేసు న‌మోదు
NEWS   Mar 17,2025 08:29 pm
హైద‌రాబాద్ సిటీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోట్ చేస్తున్న 11 మంది యూట్యూబ‌ర్ల‌పై కేసు న‌మోదు చేశారు . వీరిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి..టేస్టీ తేజ, యాంకర్‌ శ్యామల, సన్నీయాదవ్ , పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ ఖాన్‌పై కేసు నమోదు చేశామ‌న్నారు. వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నార‌ని తెలిపారు. వీటి ద్వారా డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source