Logo
Download our app
నాగేశ్వరరెడ్డిని సత్కరించిన జర్నలిస్టులు
NEWS   Mar 15,2025 11:39 am
పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డా. డి నాగేశ్వరరెడ్డిని సత్కరించారు జర్నలిస్టులు. వైద్య రంగంలో AI తో కూడిన ఆధునిక పరిశోధనలు చేస్తున్న నాగేశ్వరరెడ్డిని కలిసిన తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (TDMJA)కు చెందిన జర్నలిస్ట్ నాయకులు స్వామి ముద్దం, ఎక్కులూరి నాగార్జున రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా ఆయన ప్రతిభను కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source