Logo
Download our app
పసుపు రైతులకి న్యాయం చెయ్యాలి
NEWS   Mar 14,2025 04:39 pm
కొద్దీ రోజులుగా వ్యాపారులు సిండికేటై పసుపు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు. తమను దోపిడీ చేస్తున్నారని, అధికారులు స్పందించి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద, తర్వాత బస్టాండ్‌ ఎదుట రహదారిపై బైఠాయించి, ధర్నా చేశారు. మార్కెట్‌కు జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున పసుపును రైతులు తీసుకొచ్చారు.పసుపును కొనుగోలు చేయాలని కోరుతున్నారు .
⚠️ You are not allowed to copy content or view source