Logo
Download our app
స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
NEWS   Mar 13,2025 03:46 pm
రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో జరిగింది. . గ్రామానికి చెందిన ఎర్రయ్య (70) ఉదయం టీ తాగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రివర్స్లో వెళ్తూ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ఎర్రయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మృతి చెందారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source