Logo
Download our app
10వ తరగతి పరీక్షలు రాసే వారు 215 మంది
NEWS   Mar 06,2025 11:43 pm
ఎండపల్లి మండలం నుంచి మొత్తం 215 మంది విద్యార్థిని, విద్యార్థులు మార్చిలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు విద్యా శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కొత్తపేట నుంచి 21, పాతగూడూరు 5, కొండాపూరు 11, ఎండపల్లి 55, గుల్లకోట 51, గొడిశెలపేట11, అక్షర ఉన్నత పాఠశాల నుంచి 44 మొత్తం 215 మంది కాగా గొడిశెలపేట, ముంజంపల్లి విద్యార్థిని, విద్యార్థులు వెల్గటూరు మండలం చెగ్యాంలో ఈనెల 21 నుంచి పరీక్షలు రాయనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source