Logo
Download our app
పీఎస్ ను త‌నిఖీ చేసిన ఎప్పీ
NEWS   Mar 07,2025 08:21 am
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అశోక్ కుమార్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని ఆదేశించారు. . సిబ్బంది పని తీరు పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తూ , సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత గురించి అవగాహన క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు .
⚠️ You are not allowed to copy content or view source