Logo
Download our app
ఒత్తిడికి లోను కాకుండా ప‌రీక్ష‌లు రాయాలి
NEWS   Mar 05,2025 09:36 am
NGKL: విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షలను రాయాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి సూచించారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకుని స్వేచ్ఛగా పరీక్షలు రాయాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source