Logo
Download our app
ఘనంగా ఉమామహేశ్వర స్వామి క‌ళ్యాణోత్స‌వం
NEWS   Mar 02,2025 06:06 pm
జహిరాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వ‌ర్యంలో ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహకులు వారికి జ్ఞాపికను అందచేసి సన్మానించారు. కార్యక్రమంలో టిజిఐడిసి మాజీ చైర్మన్ తన్వీర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source