Logo
Download our app
ఖ‌నిజాభివృద్దిపై ఫోక‌స్ పెట్టండి
NEWS   Mar 01,2025 02:06 pm
రాష్ట్రంలో ఖ‌నిజాభివృద్దిపై ఫోక‌స్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source