Logo
Download our app
చెత్త నిర్వహణ పై అవగాహన
NEWS   Mar 01,2025 11:15 am
మెట్ పల్లి 11 వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఆయా చెత్తలను వేర్వేరు డబ్బాలలో వేసి ఇవ్వాలని సూచించారు.ఇంట్లో నుండి వచ్చే తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారుచేసి పట్టణంలోని నాటిన మొక్కలకు వేయడం జరుగుతుందని.ఇప్పటికే మున్సిపల్ వాహనాలు తిరుగతుఉన్నాయని తెలిపారు కమిషనర్. చెత్త ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల అభవిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే ప్రారంభమైందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source