Logo
Download our app
ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి
NEWS   Feb 27,2025 02:14 pm
MBNR: మహమ్మదాబాద్ ఎంఈఓ రాజు నాయక్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేటు పాఠశాలలకు చెందిన యజమానులు డీఈఓ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్డేట్ చేయడానికి ఫైల్ ఇచ్చిన ఆన్లైన్లో వివరాలు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఈఓకు వినతి పత్రంలో తెలిపారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source