Logo
Download our app
క‌లాధార పాఠ‌శాల‌లో ఘ‌నంగా సైన్స్ డే
NEWS   Feb 25,2025 06:09 pm
క‌లాధార పబ్లిక్ పాఠశాలలో సైన్స్ డే వేడుక‌ల‌ను ఎంఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా సాంకేతికంగా పరిజ్ఞానం జోడించాలని సంకల్పంతో తయారు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక వస్తువు పిల్లలు తయారు చేయడం , వాటిని వారి తల్లిదండ్రులకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం పాఠశాలకు సాధ్యమైందని అన్నారు, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గడ్డం భూమారెడ్డి, దివాకర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source