గుండు పిన్నుపై శివయ్య, నందీశ్వరుడు
NEWS Feb 25,2025 04:28 pm
జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై శివయ్య, నందీశ్వరుడి రూపాలను తీర్చిదిద్దారు. కుంభమేళా సమయంలో శివరాత్రి జరుపు కోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగ సూక్ష్మ కళాకారుడు దయాకర్ పేర్కొన్నారు.