Logo
Download our app
క్రికెట్ మ్యాచ్ ను వీక్షించిన లోకేష్..సుకుమార్
NEWS   Feb 23,2025 06:40 pm
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ లో జ‌రుగుతున్న పాకిస్తాన్ , భార‌త క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు మంత్రి నారా లోకేష్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు ఈ మ్యాచ్ ను తిల‌కించారు. క్రీడా, పారిశ్రామిక‌, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ మ్యాచ్ ను చూడ‌డం విశేషం. మ్యాచ్ లో భాగంగా తొలుత పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. షఫీ మ‌ధ్య‌లోనే మైదానాన్ని వీడాడు.
⚠️ You are not allowed to copy content or view source