Logo
Download our app
రేపు మెట్‌ప‌ల్లికి మాజీ గవర్నర్
NEWS   Feb 22,2025 11:30 pm
మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆదివారం మెట్‌పల్లి పట్టణంలో పర్యటించనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ తెలిపారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు పలువురిని ఆయన పరామర్శించనున్నట్లు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source