Logo
Download our app
కేంద్ర‌మంత్రిని క‌లిసిన ముక్కరూపానందరెడ్డి
NEWS   Feb 18,2025 02:55 pm
విజయవాడ: కేంద్ర‌మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కరూపానందరెడ్డి కలిశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source