Logo
Download our app
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
NEWS   Feb 18,2025 01:57 am
జనగామ జిల్లా జఫర్గడ్ లోని నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గ్రామ దేవతల ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source