Logo
Download our app
10న ఉప‌మాక వెంక‌న్న స్వామి ఉత్స‌వాలు
NEWS   Feb 17,2025 10:32 am
మార్చి 10వ తేదీన పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలోని ఉప‌మాక వెంకేశ్వ‌ర స్వామి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామ‌ల రావుతో భేటీ అయ్యారు. ఈ ఆల‌యాన్ని 2017లో టీటీడీ ప‌రిధిలోకి చేరింద‌న్నారు. ఆనాటి సీఎం చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ , భూ సేక‌ర‌ణ‌కు కృషి చేశార‌ని చెప్పారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో ఆల‌యాన్ని ప‌ట్టించు కోలేద‌న్నారు. తిరిగి తాము ప‌వ‌ర్ లోకి రావ‌డంతో దీనిపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source