Logo
Download our app
అదుపుతప్పి లారీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్
NEWS   Feb 15,2025 09:09 am
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం నుండి పత్తి లోడుతో వస్తున్న డీసీఎం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా వారిని ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source