Logo
Download our app
ఆకస్మిక తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు
NEWS   Feb 12,2025 01:11 pm
మెట్పల్లి పట్టణంలో స్పెషల్ ఆఫీసర్ ఆదేశం మేరకు దుకాణాలలో తోపుడుబండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని సుమారుగా 4000 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు బట్ట సంచుల వాడాలని తెలపడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధించి జూటు బ్యాగులు వాడాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source