Logo
Download our app
విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి
NEWS   Feb 11,2025 02:30 pm
కాసిపేట మండలం కోనూరు గ్రామంకు చెందిన అంకతి రాజయ్య పెరట్లో పెట్టిన విద్యుత్ వైర్లు తగిలి అంకతి మల్లయ్య మృతి చెందాడు.మల్లయ్య మృతికి అంకతి రాజయ్య కారణమంటూ మృతదేహంతో ఇంటి ముందు బైఠాయించి నష్టపరిహారం చెల్లించాలంటూ అంకతి మల్లయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.దేవాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతికి కారణమైన వ్యక్తి ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source