Logo
Download our app
కులం కట్టుబాటుకు దంపతులు ఆత్మహాత్య
NEWS   Feb 11,2025 07:43 am
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన స్వామీ (27), రేణుక (24) అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. కులం కట్టుబాటు నగదు చెల్లించక భార్య భర్తలు గొడవ పడి పురుగుల మందు తాగీ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source