Logo
Download our app
బాధిత కుటుంబానికి భరోసా
NEWS   Feb 09,2025 11:14 am
ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో ఇటీవల  అనారోగ్యంతో మరణించిన సాని కొమ్ము రమేష్ రెడ్డి నానమ్మ  దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి  నివాళులు అర్పించిన ములుగు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పాలెపు శ్రీనివాస్ . ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డమీది భాస్కర్ , స్వామి రావు , చోటు మొహమ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source