Logo
Download our app
చిలుకూరు బాలాజీ అర్చ‌కుడిపై దాడి
NEWS   Feb 09,2025 08:48 am
చిలుకూరు బాలాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు సౌంద‌ర్య రాజ‌న్, కొడుకు రంగ‌రాజ‌న్ పై దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడి ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. టెంపుల్ ప్రొటెక్ష‌న్ మూమెంట్ ఫౌండ‌ర్ గా కొన‌సాగుతున్నారు. అర్చ‌కుల ఇంట్లోకి చొర‌బ‌డి వీరిని తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. పోలీసులు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంటనే దాడికి పాల్ప‌డిన వారిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source