Logo
Download our app
ఎడ్యుకేషనల్ టూర్‌కు పెద్దాపూర్ గురుకుల విద్యార్థులు
NEWS   Feb 08,2025 05:06 pm
మెట్ పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపు గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్ బయలుదేరి వెళ్లారు. పీఎం SHRI కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను రామప్ప టెంపుల్, వేయి స్తంభాల టెంపుల్, భద్రకాళి టెంపుల్, లక్నవరం వంతెన దర్శించనున్నారు. విద్యార్థుల వెంట ప్రిన్సిపాల్ మాధవి లత, లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source