Logo
Download our app
రైతును సన్మానించిన మంత్రి
NEWS   Feb 08,2025 12:21 pm
ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో బొమ్మ చేరాలు అనే రైతుకు  220 క్వింటాల వడ్లు దిగుబడి రాగా, దానికిగాను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన 500 రూపాయల బోనస్ 1,10,000 లక్ష పదివేల రూపాయలు పొందాడు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి , మంత్రి సీతక్క కి కృతజ్ఞతలు  తెలిపారు. అనంతరం  ఇంచర్ల గ్రామంలో  బొమ్మే చేరాలు కు  మంత్రి సీతక్క స‌న్మానం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source