Logo
Download our app
అబ్దుల్ రెహ‌మాన్ కు ఘ‌నంగా స‌న్మానం
NEWS   Feb 07,2025 01:40 pm
బెల్లంపల్లి పట్టణ జామ మస్జిద్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు అబ్దుల్ రెహ‌మాన్. ఈ సంద‌ర్బంగా ఘ‌నంగా స‌న్మానించారు ప‌ట్ట‌ణ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయ‌కులు. ఈ కార్యక్రమంలో నయీం, అన్వర్ ఖాన్, జావేద్ ఖాన్, ఎండీ ఇక్రముదిన్, ఎండీ ఖాజా పాషా,షేక్.యూనిస్, హమీద్,అఫ్జల్, బియాబాని, ఆసిఫ్, షకీల్,కరీం, అబ్దుల్ జాబి, తాజ్,ఇలియాజ్, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source