Logo
Download our app
సదర్ ని సన్మానించిన మైనార్టీలు
NEWS   Feb 07,2025 01:44 pm
బెల్లంపల్లి పట్టణంలోని జామే మ‌సీదు అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు గోల్ బంగ్లా బ‌స్తీకి చెందిన హాజీ ఎంఏ రెహ‌మాన్. ఈ సంద‌ర్బంగా గౌసే ఆజం సొసైటీ అధ్య‌క్షులు ముక్తార్, తాజ్ బాబా సేవా స‌మితి చీఫ్ ఉస్మాన్ ఆధ్వ‌ర్యంలో రెహ‌మాన్ ను పూల‌మాలల‌తో స‌న్మానించారు. శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మత గురువు సాదిక్ ఇస్లాంతో పాటు మ‌త పెద్ద‌లు పాల్గొని అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source