బీఆర్ఎస్ హయాంలో భూముల కబ్జా
NEWS Feb 07,2025 04:10 am
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో వందల ఎకరాల సీలింగ్ భూములను అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే కాదు చాలా నియోజకవర్గాలలో ఇదే దందా కొనసాగిందన్నారు. వాటిపై ఎంక్వైరీ జరిపించాలని తాను డిమాండ్ చేశానన్నారు. అక్రమార్కులు ఎవరో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు. 11 మంది ఎమ్మెల్యేలం కలిసి టిఫిన్ చేశామని పేర్కొన్నారు.