Logo
Download our app
డ్రోన్ సర్వేను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి
NEWS   Feb 06,2025 11:40 am
స‌ర్వే డిపార్ట్మెంట్ ఆధ్వ‌ర్యంలో మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణంలో డ్రోన్ ద్వారా స‌ర్వే చేప‌ట్టారు. దీనిని ప్ర‌త్యేకంగా ప‌రిశీలించారు మున్సిప‌ల్ ప్ర‌త్యేక అధికారి బి. గౌత‌మ్ రెడ్డి. ప‌ట్ట‌ణంలో 50 స‌ర్వే పాయింట్స్ గుర్తించామ‌న్నారు. ఈ స‌ర్వేకు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అనంత‌రం మున్సిప‌ల్ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source