Logo
Download our app
నీటి సమస్యను తీర్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
NEWS   Feb 01,2025 04:41 pm
కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం పరమళ్ల గ్రామస్థులు తాగు నీటి సమస్యతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా ప్రత్యేక నిధులతో బొరు వేసి తాగు నీటి స‌మ‌స్య లేకుండా చేశారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యేకు ధ‌న్య‌వాదాలు తెలిపారు గ్రామ‌స్థులు.
⚠️ You are not allowed to copy content or view source