Logo
Download our app
ధూప దీప నైవేద్యఅర్చక సమావేశం
NEWS   Jan 30,2025 01:44 pm
జిల్లా స్థాయి అర్చక స్థాయి సమవేషం ఎల్లారెడ్డిపేట కేంద్రంలో జరిగింది. ఇందులో ఉద్యోగ భద్రత వేతనముల పెంపు అర్చక ఉద్యోగ భీమా సంఘ అభివృద్ధి గురించి చ‌ర్చించారు. ఇందులో రాష్ట్ర ప్రతినిధి తిరుణగారి వెంకటాద్రి స్వామి, గౌరవ అధ్యక్షులు కొండ రామాచారి, మండల అధ్యక్షులు గొంగళ్ళ ఉమాశంకర్ ఉపాధ్యాక్షులు గోపాల చారి, నవీన్ చారి, పురుషోత్తం చారి, మండల అధ్యక్షులు ప్రతి నిధులు గొంగళ్ళ రవికుమార్, పరంకుశం రమేశ్ చారి, కోశాధికారి కెవియన్ ఆచారిహన్మాండ్లు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source