Logo
Download our app
ఎమ్మెల్యేకు వినతి పత్రం
NEWS   Jan 30,2025 11:58 am
ఇందల్వాయి మండలంలో మేరు భవనము కోసం స్థలం కేటాయించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మెరు కులస్తుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఇందల్వాయి మండలం మేరు సంఘంలో 60 కుటుంబాలుండగా, సంఘం సమావేశాలు జరుపుకునేందుకు స్థలం లేనందున స్థలం కేటాయించేందుకు కృషి చేయాలని కోరుతున్నామన్నారు. మేర కుటుంబాలకు కుట్టు మిషన్లు ఇప్పించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source