Logo
Download our app
చికెన్, మటన్ షాప్ లపై అధికారుల తనిఖీలు
NEWS   Jan 26,2025 08:46 am
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని చికెన్, మటన్ ,బీఫ్, చేపల సెంటర్లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మాంసం విక్రయిస్తున్న మాంసం పై పినాయిల్ ను చల్లి ఫైనల్ వేసిన అధికారులు. ఇట్టి కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, జగదీశ్, సానిటరీ జవాన్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source