Logo
Download our app
రైల్వే అభివృద్ధికి కృషి చేయండి
NEWS   Jan 25,2025 10:23 am
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source