Logo
Download our app
తహసీల్దార్ లక్ష్మికి ఆకుల సన్మానం
NEWS   Jan 23,2025 02:45 am
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ లక్ష్మి ని ఈ రోజు ఆకుల హెల్పింగ్ ఫౌండేషన్ అధినేత ఆకుల నాగేశ్వరరావు కలసి సన్మానం చేయడంమైనది. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రీ సర్వేలో లోపాలను సరి చేసి భూమి రికార్డులు ప్రక్షాళన చెయ్యాలని కోరారు. అలాగే విద్యార్థుల దరఖాస్తులు చేసుకొన్న వారికి పుట్టిన తేదీల సర్టిఫికెట్స్ సకాలంలో మంజూరు చెయ్యాలని కోరడమైనది
⚠️ You are not allowed to copy content or view source