Logo
Download our app
శ‌బరిమ‌ల ఆదాయం రూ. 440 కోట్లు
NEWS   Jan 22,2025 09:28 am
కేర‌ళ లోని ప్ర‌సిద్ద ఆల‌యం శబ‌రిమ‌ల రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 440 కోట్ల ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆలయ పరిపాలన నిర్వహణను కఠినంగా ఉంచింది. ఈసారి, దర్శనం ప్రారంభం నుండి, ఆలయ పరిపాలన దర్శన సమయ పరిమితిని ఒక గంట నుండి 18 గంటలకు పెంచింది. ఈసారి శబరిమల దర్శనం కోసం 6,00,000 మందికి పైగా భక్తులు వచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source