Logo
Download our app
మహాబోధి ఆల‌యంలో ఏపీ స్పీక‌ర్
NEWS   Jan 22,2025 09:20 am
బీహార్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు. కుటుంబ స‌మేతంగా ప్ర‌ముఖ ఆల‌యాల‌ను సంద‌ర్శించారు. ప్రసిద్ధ బోధ్ గయా ప్రాంతాన్ని సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ధ మహాబోధి ఆలయం ప్రాంగణంలో పర్యటించి, దైవిక ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మహాబోధి ఆలయం బుద్ధిజం చరిత్రలో అత్యంత ప్రధానమైన ప్రదేశంగా భావించ బడుతుంది. ఇక్క‌డే బుద్దుడు జ్ఞానోద‌యం పొందాడు.
⚠️ You are not allowed to copy content or view source