Logo
Download our app
కరెంట్ ఏఈ అమరేందర్ కు సన్మానం
NEWS   Jan 21,2025 04:21 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ సమావేశంలో పట్టణంలోని వార్డులలో కరెంటు సమస్యలు త్వరగా పరిష్కరించిన కరెంటు టౌన్ వన్ AE జక్కుల అమరేందర్ ని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత, వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు ఘనంగా సన్మానం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source