Logo
Download our app
మ‌ద్యం బాబుల‌కు తీపి క‌బురు
NEWS   Jan 21,2025 04:39 am
తెలంగాణ‌లో మ‌ద్యం బాబుల‌కు తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. త‌గ్గిన బీర్ల నిల్వ‌ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది యూబీ సంస్థ‌. నిలిపి వేసిన బీర్ల స‌ర‌ఫరాను తిరిగి పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించింది. త్వర‌లోనే వీటిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాష్ట్ర స‌ర్కార్ హామీ ఇచ్చింద‌ని, అందుకే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేసింది.
⚠️ You are not allowed to copy content or view source