Logo
Download our app
PACS సోసైటీ ఏర్పాటు కొరకు వినతి
NEWS   Jan 20,2025 05:31 pm
గొల్లపెల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో PACS సోసైటీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మున్నూరు కాపు కులసంఘా భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నూరు కాపు సంఘా కులస్తులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source