ఎల్ఓసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్
NEWS Jan 16,2025 06:00 pm
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఎన్. లక్ష్మీ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలుపగా, తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించాలని, ఆదేశిస్తూ అలాగే ప్రభుత్వం నుండి 1 లక్ష 50 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు డబ్బులను మంజూరు చేసారు.