Logo
Download our app
ఎంపీ అర్వింద్ కు రైతు ధన్యవాదాలు
NEWS   Jan 16,2025 09:45 am
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో ఎంపీ ధర్మపురి అరవింద్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ రైతు నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రాజకీయాల్లో ఎంతో మందిని చూశాను, కానీ అర్వింద్ ధర్మపూరి లాంటి మొండి పట్టున్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం అంటూ ఫ్లెక్సీలో రాశాడు. అయితే ఈ ఫ్లెక్సీలు 68 ఏళ్ల ఓ పసుపు రైతు పేరుతో వెలిశాయి.
⚠️ You are not allowed to copy content or view source